




























































































































































































































































































ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను...






జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర...






ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, జూన్ 02 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం...






పోలీస్ వ్యవస్థలో స్టాండరైజ్డ్ విధానాల అమలుకు అందరూ కృషి చేయాలి : డీజీపీ సి.వి. ఆనంద్ జనం వెలుగు, /నిజామాబాద్ : రాష్ట్ర పోలీస్ శాఖలో సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు ప్రజా అనుకూలమైన సేవలను అందించేందుకు...






నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రూ.11.10 లక్షల జరిమానా విధింపు – 9 మందికి జైలు శిక్ష జనం వెలుగు, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో...






నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి మహిళా వారోత్సవాలలో భాగంగా కలెక్టరేట్ లో మాక్ పార్లమెంట్ నిర్వహణ నిజామాబాద్, మే 30 : విద్యార్ధి దశ నుండే బాలికలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని...






నందిపేట మండల కేంద్రంలో చోరీ…. పొద్దున పొద్దున్నే 10 తులాల బంగారం రెండు లక్షల నగదు అపహరణం…. కట్ట పనికి వెళ్లొచ్చే సరికే కానిచ్చేశారు.. నందిపేట్ మే 28 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర...






. బాలల చట్టాల పై అవగాహన జనంవెలుగు, నిజామాబాద్:- రామ కృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న వివేక్ సంస్కార్ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు నగరంలోని గంగస్తాన్ గల వివేకానంద ఆడిటోరియంలో మంగళవారం రోజు...






ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలి అద్దె బస్సుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి జనంవెలుగు, నిజామాబాద్, మే 25: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం...






సమ్మె చేస్తున్న ఐకెపి వివోఏ లు నందిపేట్ మే 25 జనం వెలుగు: తెలంగాణ రాష్ట్ర వి.ఓఏ స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి ఆధ్వర్యంలో పనిచేసే వివోఎ లు తమ...